సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : సుజాతనగర్ మండలం పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి శీలం శ్రీనివాస్ పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఓటు పై అవగాహన మాట పాట ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించుకోవాలని నోటుకు ఓటు అమ్ముకోవద్దని ఓటును అమ్ముకోవడం వల్ల బానిసగా ఐదు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది కావున భారత రాజ్యాంగం ప్రకారం ఓటు వినియోగించుకోవాలి నిలబడిన వ్యక్తులలో ఎవరైనా ఇష్టం లేకుంటే నోటా కి ఓటు వేయాలి ఓటర్ని ప్రలోభాలకు గురి పెడితే డబ్బులు ఇస్తామని విరవేస్తే సి విజిల్ యాప్ ద్వారా మధ్యాన్ని డబ్బులను పట్టించవచ్చు అలాంటి ఫోన్ నెంబరు గోప్యంగా ఉంటుంది అది ఎవరికి తెలియదు కావున గ్రామస్తులందరూ 30వ తారీకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి పాగి వెంకన్న కళాబృందం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పాల్గొన్న సారధి సభ్యులు పమ్మి రవి యంగల కుమారి బొమ్మెర ముత్యం గోవింద గురవయ్య నకిరికంటి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రజలకు మాట పాటలు ద్వారా అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచారు.
-----------------------
Admin