సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఖానాపూరం మండలం జాక్ కన్వీనర్ గా గుగులోతు కిషన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖానాపురం మండలంలోని 35 తండా లను తిరిగి తండా కమిటీలు, గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 20 మంది సభ్యులతో కమిటీ ఎన్నుకున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న భద్రాచలం ఎమ్మెల్యే సోయం బాబురావు,తెల్లం వెంకటరావు లంబాడి లు బంజారాలు ఎస్టీలు కారు అని వీరికి ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. మేము రాజ్యాంగ బద్ధంగానే ఎస్టి హోదా కలిగి ఉన్నామని మేము వల సమాధులం కాము మేము ఈ దేశంలో మూలవాసులు మాత్రమే అన్నారు. ఈ సమావేశంలో లంబాడి జేఏసీ కమిటీ తేజవత్ యాకుబ్ నాయక్,గౌరవ ముఖ్య సలహాదారు లు 1. గుగులోత్ బాలు నాయక్, జాటోతు బాలు నాయక్,కోకన్వీనర్ భూక్య వెంకన్న, అంగోత్ రమేష్,బోడ పుల్ సింగ్,గుగులోతు సుమన్ నాయక్,తేజావత్ రెడ్డి,బాదావత్ బాలకిషన్,బిక్షపతి నాయక్,రమేష్ నాయక్, జాటోతు రమేష్ నాయక్,తేజావత్ కృష్ణ,బాదావత్ రవి నాయక్,గుగులోతు రాజు నాయక్, గుగులోతు సంతోష్ నాయక్, తేజవత్ లవన్ నాయక్,మూడు వీరన్న నాయక్,తేజవత్ శ్రీను,భూక్యా మోహన్,బానోతు బిక్షపతి,బానోతు రమేష్ నాయక్,బోడ ఫూలు నాయక్,జాటోత్ రమేష్,సంతోష్ నాయక్,మూడు బాలకృష్ణ నాయక్, బోడ దేవా నాయక్,బానోతు రవి నాయక్,దరంసోత్ బాలు,బానోతు లాల్ సింగ్ నాయక్,బాధవత్ శ్రీను నాయక్,భూక్యా తరుణ్ నాయక్,నరేందర్ నాయక్,గుగులోతు హాచ్య నాయక్ అందరు పాల్గొన్నారు.
-----------------------
Admin