Wednesday, 29 July 2026 09:11:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విశ్వరూప మహాసభకు మాదిగలు సిద్ధం కావాలి మండల అధ్యక్షులు దేవపంగు బాబు మాదిగ...

Date : 12 August 2023 12:43 AM Views : 588

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలకు నియమించిన కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సూర్యపేట జిల్లా మహాసభను జయప్రదం చేయాలని నూతనంగా ఏర్పాటైన కమిటీ ప్రతి గ్రామ గ్రామాన తిరిగి గ్రామ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించాలని చలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు సిద్ధం కావాలని అధ్యక్షులు దేవపంగ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నియామక ఇన్చార్జి బచ్చలకూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మాదిగల మహా పోరాటానికి మాదిగలంతా ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం మాదిగ జాతి బిడ్డల కోసం యువత కంకణం కట్టుకొని ముందుకు నడవాలని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మాదిగల ఉనికిని కోల్పోతున్నామని రిజర్వేషన్ లేకుంటే మన విద్యార్థులకు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుందని అందుకే ఏ బి సి డి లుగా వర్గీకరించుకుంటే అది జాతి అభివృద్ధికి దోహపడుతుందన్నారు. మన జాతి ముద్దు బిడ్డ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేష్ మాదిగ ఉపాధ్యక్షులు నూక పొంగు రమేష్ మాదిగ, ఎం.ఎస్.పి అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాదిగ, కొమ్ము నాగరాజు మాదిగ, కార్యదర్శి పిడమర్తి బాబుమాదిగ సహాయ కార్యదర్శి కుక్కల వెంకన్నమాదిగ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :