Thursday, 30 July 2026 02:42:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతిష్ఠ మహోత్సవానికి విరాళం అందించిన సామాజిక వేత్త...

Date : 21 February 2024 10:42 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : ఎల్ ఎన్ పేట :ప్రతిష్టా మహోత్సవానికి తనవంతు విరాళంగా 25,000 రూపాయలని అందించిన సామాజిక వేత్త వివరాల్లోకి వెళితే పాత పట్నం నియోజక వర్గం ఎల్ ఎన్ పేట మండలం బోర్రం పేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈ స్వర పంచయతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాతపట్నం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఏం జీ ఆర్ ( మామిడి గివిందరావ్) 25,000 రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సంస్కృతి ,సాంప్రదాయాలను కాపాడాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. ఆయనతో పాటు వివిధ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :