సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు 12వ రోజుకు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం వంద రోజులుగా గ్యారెంటీ ఏమైందని ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆ విధంగా వ్యక్తం చేశారు సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు ప్రజాప్రదాయంలో ఆడపడుచులు రోడ్లమీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న న్యాయం జరగడం లేదని ఇంకెప్పుడూ అని ఇది నా ప్రజా పాదాన్ని అని డిమాండ్ చేశారు లక్షలమంది విద్య భోజనం దూరమై విద్య వ్యవస్థ ఆగిపోయిన ప్రభుత్వం ఇంకా పట్టించుకోకపోవడం అసమార్థత అన్నారు ఇప్పటికే బోధన బోధన్ ఇతర పనులు ఆగిపోయాయని ఎం ఈ ఓ కార్యాలయాలకు తాళాలు పడ్డాయని భవిత సెంటర్లు బంద్ అయ్యాయని అయినా ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కేజీబీవీ నాన్ టీచింగ్ వాదను సమ్మె దీక్షలో జరగబోయే పరిణామానికి ప్రభుత్వమే బాధ్యత గుర్తు చేశారు టిపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సామాజిక ఉద్యోగుల సమస్యల కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుషాల్ టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు లింగం సామకర శిక్ష జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వసంతి నాయకులు రాములు సంతోష్ రెడ్డి శైలజ దామోదర్ విని సాయిలు లావణ్య శ్రీని మాధవి గంగ ప్రసాద్ బన్నీస్లాల్ దినేష్ రాజు రాధిక లింగం కృష్ణ సంధ్య మరి విధేయతల ఉద్యమంలో పాల్గొన్నారు
-----------------------
Admin