సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / గుండె పోటుతో మృతి చెందిన ప్రజా గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కి షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్య మనికి సాయి చందు చేసిన సేవలను కొనయాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ ఎం ఎస్ నటరాజన్, జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే నారాయణ యాదవ్, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మ న్ నాయక్, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ నేతలు శ్రీధర్ రెడ్డి, చెట్ల నర్సింహ, జూపల్లి శంకర్, చల్ల పాండురంగ రెడ్డి, జాంగారి రవి, హన్య నాయక్, రఘమ రెడ్డి, యాదగిరి చిన్న, యుగెందర్, రాయ్ కల్ వెంకట్ రెడ్డి, మల్లయ్య యాదవ్, సాయి యాదవ్, చందు నాయక్, మోహన్ నాయక్, రమేష్ నాయక్, రోమియో రమేష్, మోహన్ నాయక్, భువనేశ్వర్ రెడ్డి, శంకర్ నాయక్, కుమ్మరి రాఘవేందర్, నందిగామ శ్రీనివాస్, గుడ్డు యాదవ్, నవీన్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, గుండు శ్రీకాంత్, వేముల యధ య్య, రవి గౌడ్, కల్పకురీ వెంకటేష్, రాజు నాయక్, బాలరాజు ,బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin