Sunday, 07 June 2026 09:11:15 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పుస్తక పఠనంతోనే సంపూర్ణ జ్ఞానం... - ఎమ్మెల్యే పాయల్ శంకర్

Date : 05 January 2025 05:09 AM Views : 350

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : పుస్తక పఠనంతోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతామని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ అన్నారు రామకృష్ణ సేవా సమితి వివేక జాగృతి ఆధ్వర్యంలో శనివారం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు మానవ విలువలను పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్న వివేకానందుడు సైతం తనకున్న పుస్తక పటన అలవాటు వల్లనే మంచి విషయాలను మాట్లాడగలిగినట్లు ఆయన చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడకం పెరిగిపోవడంతో పుస్తకం ప్రాధాన్యత తగ్గిందని ఆయన అన్నారు కానీ పుస్తకంలో చదువుకున్న విషయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అదే కంప్యూటర్ తెరపై చదివిన అంశం కొద్దిసేపు మాత్రమే ఉండి తర్వాత మాయమైపోతుందని ఆయన అన్నారు ఏ విషయం తెలుసుకోవాలన్న గూగుల్ పై ఆధారపడుతున్నారని ఒకవేళ గూగుల్ లేకుంటే ఎలా ఉంటుందో ఊహించండని ఆయన అన్నారు రామకృష్ణ సేవా సమితి మంచి ఆలోచనతో విలువైన పుస్తకబండాగారాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలను మనమందరం ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిజెపి నాయకులు మయూర్ చంద్ర ఆదినాథ్ ముకుంద సేవాసమితి నాయకులు లెలిన్ తదితరులు ఉన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :