సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పుట్టపర్తి లోని శాంతిభవనం నందు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం (కుటుంబ డాక్టర్ విధానం) పై జిల్లా ప్రజా ప్రతినిధుల సమన్యయ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం ,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ బసoత్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి, మాలగుంట్ల శంకర్ నారాయణ, తిప్పే స్వామి, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి , డి ఎం హెచ్ ఓ , వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin