Thursday, 30 July 2026 04:23:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలోనే దైవత్వం ఉంది... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 02 October 2023 06:24 AM Views : 323

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడంలోనే దైవత్వం ఉందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.స్థానిక మధురబస్తీలోని లక్ష్మిగణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జిల్లాలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు సమైక్యతకు,సౌబ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచాయని అన్నారు.ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడంలోనే దైవత్వం ఉందని గుర్తు చేశారు.ప్రతి మత గ్రంథంలోనూ అంతర్లీనంగా ఇదే అంశం చెప్పబడి ఉందని అన్నారు పేదవారికి ఆకలితో ఉన్నవారికి రోగులకు సహాయం చేస్తే దైవ సేవ చేసినట్లేనని అన్నారు.అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో లింగేష్,నాత కుమారస్వామి,ఈశ్వర్,అర్వా విజయ్,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :