సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన ఎర్రగడ్డ గణేష్ కుమారుడు రెండు సంవత్సరాలు ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. బాబుని షాద్ నగర్ గవర్నమెంట్ ఆసుపత్రి కి తీసుకొచ్చారు. ఆసుపత్రి లో చిన్నారి బాబు బంధువుల రోదనలు మిన్నంటాయి.
-----------------------
Admin