Tuesday, 15 September 2026 04:40:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపి విష్ణు వారియర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా లో 52% సైబర్ క్రైమ్ పెరిగింది కానీ... సైబర్ నేరాలు ద్వారా మోసపోయిన రికవరీనీ రాష్ట్రంలోనే ఎక్కువ చేశా

Date : 31 December 2022 04:25 AM Views : 992

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి విష్ణు వారియర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా లో 52% సైబర్ క్రైమ్ పెరిగింది కానీ సైబర్ నేరాలు ద్వారా మోసపోయిన రికవరీనీ రాష్ట్రంలోనే ఎక్కువ చేశాం . ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం నాలుగు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం . రాష్ట్ర లో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలో పాస్ పోర్ట్ ఎంక్వయిరీ రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నాం . ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ లు 50% తగ్గాయి .రాబోయే సంవత్సరంలో స్పీడ్ బోర్డింగ్లు ఏర్పాటు చేయబోతున్నాం . జిల్లాలో ఈ సంవత్సరం 27 చైన్ స్నాకింగ్ కేసులో నమోదు కాదు 24 చేదించడం జరిగింది . ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 38 శాతం తగ్గటం జరిగింది . సైబర్ నేస్తం అనే నెంబర్ నుండి జిల్లా లో 15 గ్రూపుల్లో యాడ్ చేయడం జరిగింది . దీని ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తుంది . ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన గంజాయి 8 వేల కిలోల గంజయిని కాల్చివేయటం జరిగింది . ఈ సంవత్సరం చైల్డ్ లేబర్స్ సంఖ్య జిల్లా వ్యాప్తంగా తగ్గింది . జిల్లా వ్యాప్తంగా దొంగతనాల సంఖ్య పెరుగుతున్నాయి . అదేవిధంగా రికవరీ కూడా జరుగుతుంది అని తెలిపారు .

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: