సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలక వీడు మండలం ఎల్లాపురానికి చెందిన వెంకట రమణారెడ్డి బైక్ పై నేరేడుచర్ల నుండి ఎల్లాపురానికి వెళ్ళుచుండగా గుడుగుంట్ల పాలెం సమీపంలోని సాయిబాబా గుడి దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇట్టి విషయంపై మృతుని భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాలక వీడు ఎస్సై వెంకట్ నరసయ్య తెలిపారు...
-----------------------
Admin