Thursday, 30 July 2026 09:20:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థుల మానసిక ఒత్తిడా, అధికారుల నిర్లక్ష్యమా...

Date : 19 February 2024 12:11 PM Views : 318

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సూర్యాపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కొమర్రాజు వెంకట్ మాట్లాడుతూ ఒకే నెలలో విద్యార్థినీల ఆత్మహత్యలకు గల కారణాలను విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి వారం రోజులో నివేదిక వెల్లడించాలని లేనియెడల జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముత్తడి చేస్తామని, విద్యార్థినిల ఆత్మహత్యలకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థినీలు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనిపై విద్యాశాఖ మంత్రి గారు దృష్టి సారించి విద్యార్థులకు ప్రత్యేకమైన మానసిక తరగతులు నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పలుబడ్డ విద్యార్థులకు 25 లక్షల రూపాయలు ఎక్స్కేసియా ప్రకటించాలని ప్రతి ఒక్క విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, స్కూలు కాలేజీల వద్ద పోకిరిల బెడద తగ్గించాలని దానిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సాధించి ప్రతిరోజు పెట్రోలింగ్ చేయాలని , డ్రగ్స్ కు గంజాయికి అలవాటుపడ్డ యువత పై ప్రత్యేక దృష్టి సారించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: