సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చి ప్రస్తుతం 10 సంవత్సరాల కాలం గడుస్తున్న పూర్తి చేయకపోవడానీకీ నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి పిలుపుమేరకు సూర్యాపేట జిల్లాలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ,గిరిజన అంబేద్కర్ రవీంద్ర నాయక్ ,జిల్లా అధ్యక్షులు భాగ్య రెడ్డి ,సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి ఇస్లావత్ బాలాజీ నాయక్ ,తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ,కడియం రామచంద్రయ్య ,యువ మోర్చా అధ్యక్షులు సంకినేని వరుణ్ ,ప్రధాన కార్యదర్శి ,యశ్వంత్ ,రాష్ట్ర నాయకురాలు నూకల పద్మా రెడ్డి కోదాడ నియోజకవర్గం. అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ ,ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబల్ల నరేష్ ,హుజూర్నగర్ టౌన్ పార్టీ అధ్యక్షులు ఇంటి రవి , సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin