Wednesday, 29 July 2026 12:32:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

Date : 09 October 2025 05:44 PM Views : 231

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ శాయంపేట, _రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షు లు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈమేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశానుసారం మండలంలోని నేరేడుపల్లి ప్రగతి సింగారం వసంతపూర్ గంగిరేణి గూడెం సూర్య నాయక్ తండ అప్పయ్య పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించారు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష టిఆర్ఎస్ నాయకుల మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యకర్తలందరూ సమిష్టి కృషితో పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం బీజేపీ ఓటు చోరీ ఆపాలంటూ ఆయా గ్రామాలలో ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. *టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు* కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులు ఆయి ప్రగతి సింగారం గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీకి చెందిన చిలుకల శ్రీను మాదాపూర్ సతీష్ పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యారు వీరికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాసని చంద్ర ప్రకాష్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి చక్రపాణి రఘుపతి రెడ్డి అబ్బు ప్రకాశ్ రెడ్డి నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ కొమ్ముల సదానందం జగన్ హింగే భాస్కర్ శానం కుమారస్వామి ఆకుతోట సామి రెడ్డి వైద్యుల ఆది రెడ్డి మోత్కూరు భాస్కర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు._

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :