సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం మండలం ఉప్పెడు గొల్లగూడెం గ్రామంలోని శనివారం అయోధ్య రాముడు అక్షింతల కళాశాలను మండల కేంద్రంలోని వెంకటాపురం నుండి అత్యంత భక్తి శ్రద్ధతో సన్నాయి వాయిద్యాల మధ్య జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్య రామ అంటూ భక్తజనం ఊరేగింపుగా కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు వెంకటాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి అయోధ్య రామ అక్షింతలు కలశాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉప్పెడు గొల్లగూడెం గ్రామంలోని యావత్తు రైతులు శ్రీరామ భక్తులు ఆబాల గోపాల శ్రీరామ భక్తులు సోదరీమణులు పెద్ద సంఖ్యల వెంకటాపురం తరలివచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థం యాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో అక్షింతలు కలశాను కలశాలను గొల్లగూడెం గ్రామంలోని వేంచేన ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం వద్దకు మంగళ వాయిద్యాల మధ్య జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ జయ రామ అనే విజయ మహా మంత్రంతో స్వామివారి అక్షంతలను కలశాలను రామభక్తులు ఆంజనేయస్వామి మందిరంలో పూజలు చేశారు గ్రామస్తులందరూ కలశాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు...
-----------------------
Admin