సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం పరిధిలో బీజి కొత్తూరు గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్ పప్పు హౌస్ అనుబంధంగా మండలాల్లోని ఆయకట్టకు నీరు అందించేందుకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదనపు ఆయకట్ట పంప్ హౌస్ సుమారు 25 కోట్లు రూపాయల అంచనా వ్యాయామంతో నిర్మిస్తున్న పనులకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు వీప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరేళ్లపాడు ఎత్తిపోతల పథకంతో మండలం సస్యశ్యామలం కానున్నదని మండలాలన్నీ సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషితో 17 వేల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప లక్ష్యంతో లిఫ్టుకు రూపకల్పన చేసి నిధులు మంజూరు చేసి నేడు శంకుస్థాపన చేయడం జరిగింది....
-----------------------
Admin