Wednesday, 29 July 2026 05:36:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టి బొమ్మ దగ్ధం...

Date : 29 October 2023 09:35 AM Views : 248

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టి బొమ్మ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను వక్రీకరించి ప్రజలను మోసం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంచి మనసుతో రైతు బందు, రైతు బీమా ప్రభుత్వ పథకాలన్నీ ఎలక్షన్ నిర్వహించే నాటి కంటే ముందే ప్రజలకు చేరాలని ఎలక్షన్ కమిషన్ కు విన్న విస్తే ప్రభుత్వ పథకాలు ఆపాలని ఫిర్యాదు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తు నియోజకవర్గ ఎమ్మెల్యే చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలుపొందు తారని అంతేకాకుండా రైతులను మోసం చేస్తున్నారు అని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు కానీ రైతులను గుండె లో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.రైతుల కి ఏక కాల రుణ మాఫీ అని ,ఉచిత విద్యుత్ అని, పంటకి గిట్టు పాటు ధర అని,కృష్ణ గోదావరి నదులపై ప్రాజెక్ట్స్ లు కట్టి రైతులకి ప్రజలకి నీళ్ళు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చేప్పే మాయ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు కావున ఇలాంటి దుషు ప్రచారాలు మానుకొని మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకొని ఓట్లు దిగితే బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఏర్రగాని నాగన్న ,కోతి సంపత్ రెడ్డి, రణపంగు రాము తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: