Thursday, 30 July 2026 09:21:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నాచారం గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ...

Date : 31 October 2023 02:26 AM Views : 1534

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం నాచారం గ్రామపంచాయతీలో. గ్రామపంచాయతీ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మరియు టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రజానికం 80 శాతం మంది టిఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెంది పార్టీ నుంచి తప్పుకొని టిఆర్ఎస్ పార్టీకి రాం రాo అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. దమ్మపేట సింగిల్ విండో డైరెక్టర్ రాఘవరావు మరియు దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కండవులు కప్పుకొని కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి అడుగు మాత్రమే దమ్మపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అత్యధిక సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ విజయభేరి బోగించడానికి సిద్ధంగా ఉందని ప్రజలంతా ఒక్క దమపేటలోనే కాదు మిగతా మండలాల్లో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మా వెనక నడవడానికి మా పార్టీ గెలుపుకి దోహదపడుతున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: