Thursday, 30 July 2026 12:24:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతు రామయ్యకు న్యాయం చేయాలని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్ గారికి వినతి పత్రం అందజేసిన వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు....

Date : 08 December 2022 12:46 AM Views : 427

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండలం కావేటి నాగేపల్లి గ్రామానికి చెందిన పేద రైతు రామయ్య నాసిన్ సంస్థ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో తన భూమి ఇవ్వనని గౌరవ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది .నాశన సంస్థ ప్రతినిధుల్లో రామయ్య కుటుంబాన్ని పోలీసులు ద్వారా నిర్బంధించి బలవంతంగా దౌర్జన్యంగా నిర్మాణ పనులు చేపడుతూ చిత్రహింసలు గురి చేస్తున్నారని సంబంధిత అధికారులు గౌరవ హైకోర్టు ఉత్తర్వులు అమలు పరుస్తూ అక్రమ నిర్మాణ పనులను ఆపాలని మా కుటుంబానికి రక్షణ కల్పించాలని గౌరవ హైకోర్టును సీసీ నెంబర్ 51483/120 22 ఆశ్రయించడం జరిగింది. అయినా నా సెల్ పోలీసుల అధికారులు దౌర్జన్యంగా యధావిధిగా పనులు చేపడుతున్నారని తక్షణమే నిర్మాణ పలని రైతు రామయ్య కుటుంబం వారి అండగా ఉన్న సిపిఎం పార్టీ నాయకులు పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించి అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. కావున తమరు జోక్యం చేసుకుని చట్టం ప్రకారం గౌరవ హైకోర్టు ఉత్తరం మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడకుండా తక్షణమే నిర్మాణ పనులు ఆపి గౌరవ హైకోర్టు ఉత్తర్వులు అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము . ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ , సిఐటియు జిల్లా నాయకులు రఫీ గౌస్ లాజం,బాబా, రాజగోపాల్, చాంద్ బాషా,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :