సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కసాని వెంకన్న గౌడ్ కుమార్తె శ్రీవాణీ సీనియర్ జర్నలిస్ట్ బత్తిని ధర్మయ్య గౌడ్ ల కుమారుడు మారుతి కుమార్ గౌడ్ వివాహ నిచ్చి తార్ధ మహోత్సవ కార్యక్రమం మఠంపల్లి లోని లక్ష్మీ నరసింహ పంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి పాల్గొని కాబోయే నూతన వధువరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపిపి పార్వతి కొండా నాయక్,సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి హుజుర్ నగర్ మాజీ ఎంపిపి నర్సింగ్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ లు కొండేటి సుధాకర్ రెడ్డి ,గుర్రం మట్టారెడ్డి,యాతవాకిళ్ల సర్పంచ్ కోలాహలం లక్ష్మీ నరసింహ రాజు పిండిప్రోలు రామచంద్రయ్య వల్లపుదాస్ సురేష్ దొంతగాని పుల్లయ్య, జర్నలిస్టులు జయరాజ్, రవీందర్ నాయక్ బంధు మిత్రులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin