సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీరామ పల్లకి శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. శోభ యాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా దేవుని నామస్మరణతో ఆధ్యాత్మికత చోటుచేసుకుంది. శోభయాత్రలో భారీ సంఖ్యల భక్తులు పాల్గొన్నారు...
-----------------------
Admin