Wednesday, 29 July 2026 05:20:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కస్తూరిభా పాఠశాలను ఆకస్మిక తనిఖీ... ఎంయల్ఏ శానంపూడి సైదిరెడ్డి

Date : 17 July 2023 07:34 AM Views : 409

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం లో ఉన్న పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు.అంతకు పూర్వమే హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు ఎంపీటీసీ బ్రహ్మారెడ్డి ఒక ఎన్ జి ఓ ఏ ద్వారా సుమారు 25 లక్షల రూపాయల నిధులు సేకరించి కె జి బి వి పాఠశాలను అదునీకరించారు.ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం లో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్ని గురుకుల లను కూడా కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేస్తున్నారని, హుజూర్ నగర్ నియోజకవర్గంలో 11 గురుకులలు ఉన్నాయని తెలియజేస్తూ పాఠశాలలను మన ఊరు-మన బడి పధకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని...విద్యకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా. ఎక్కడ వీలు అయితే అక్కడినుండి నిధులు తెచ్చి పాఠశాలలను ఆ భివృద్ధి చేస్తున్నామని ఈ కోవలోకే నేడు మఠంపల్లి కస్తూరి భా పాఠశాల ను కూడా ఆ భివృద్ది చేస్తున్నట్లు తెలియజేశారు. డైలీ మెనూ మరియు విద్య బోధన .టీచర్ల హాజరు తదితర విషయాలను కూడా ఎప్పటికి అప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలియజేసారు.ఈ కార్యక్రమములో ప్రజాప్రతినిధులు,అధికారులు,పాఠశాల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :