Wednesday, 29 July 2026 09:14:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జి పి కార్మికుల సమస్యల పరిష్కరించాలి... సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శీను

Date : 06 October 2023 09:22 AM Views : 304

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ సిఐటియు ఆధ్వర్యంలో జి పి కార్మికులకు వారి యొక్క డిమాండ్స్ ను పది రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రెండు నెలలైనా గ్రామపంచాయతీ కార్మికుల ఊసే లేదన్నారు. శీలం శ్రీను 34 రోజులుగా జి పి కార్మికులు సమ్మెలో భాగంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమ్మె విరమించండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో వారి మాట గౌరవించి సమ్మెను తాత్కాలికంగా సమ్మెను విరమించిన 15 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలైనా వారి యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సమస్యలు పరిష్కరించకపోవడంతో జి పి కార్మికులు రానున్న కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు .తిరిగి జి పి కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జి పి కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు షేక్ అస్సానియా, వెంకటరెడ్డి, ఆర్ సైదులు, రామకృష్ణ, పున్నయ్య ,సి హెచ్ శీను పొదిళ్ల నాగరాజు ,సైదులు, నవీన్ ,రాముడు ,కాటమ రాములు, నాగేశ్వరావు, దానియేలు, వీరస్వామి, వెంకటేశ్వర్లు డి ,శ్రీనివాస్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :