Wednesday, 29 July 2026 03:22:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు... మండలంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు...

Date : 21 December 2022 11:03 PM Views : 584

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలో కొండకమర్ల లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక బుధవారం ఓబుల దేవర చెరువు మండలంలోని కొండకమర్లలో సింగల్ విండో అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి, కోఆప్షన్ సభ్యులు పొగాకు నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కొండకమర్లలోని వైయస్సార్ విగ్రహం ముందు ఆపార్టీ నాయకులు కేక్ కట్ చేసి, జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికి ఒకరు కేకును తినిపించుకొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వైసిపి మండల ఎస్సీ సెల్ నాయకుడు లక్ష్మీపతి, తదితరులు రక్తదాన శిబిరానికి హాజరై, వైద్య సిబ్బందికి రక్తాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి, ఓడిసి టౌన్ కన్వీనర్ కోళ్ల క్రిష్ణారెడ్డి, సర్పంచు శ్రావణి, కదిరి ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మి నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు రమణ, మధన్ మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, హోటల్ లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్, లక్ష్మీపతి, హనుమంతు నాయక్, అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :