సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో పుట్టపర్తి ఇంచార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ రాయలు సీమ అభ్యర్తి అయిన భూమిరెడ్డి రామ్ గోపాల రెడ్డి ని గెలిపించాలని మద్దతుగా ఫక్రుద్దీన్ స్కూల్ ,మస్తాన్ స్కూల్ , జీవనజ్యోతి స్కూలు, రెయిన్బో స్కూల్, వశిష్ట స్కూల్, గ్రాజియాట్లకు ఓటర్లను కలిసి ఓటు అడగడం జరిగినది. మీ పవిత్రమైన ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్లను అభ్యర్థించడం జరిగినది .ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్ జయచంద్ర, మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ పిట్టా ప్రభాకర్ రెడ్డి, గ్రామ మైనార్టీ అధ్యక్షుడు షాను, సునీల్, డ్రైవర్ అబ్లూ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin