సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని ప్రముఖ డాక్టర్ సుదర్శన్ నాయుడు మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భంగా తన్నీరుమల్లికార్జున్ మాట్లాడుతూ డాక్టర్ గా సుదర్శన్ నాయుడు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని హుజూర్నగర్ ప్రజలు ఒక గొప్ప డాక్టర్ ని కోల్పోయినందుకు చాలా విచారకరమని..డాక్టర్ జీవించి ఉన్నప్పుడు తన తల్లి కి చేసిన వైద్యాన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు ఇటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హుజూర్నగర్ పట్టణంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు
-----------------------
Admin