సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ""చేయుత సోషల్ సర్వీసెస్ జాతీయ ఆర్గనేజేషన్" వ్యవస్తాపక అధ్యక్షులు డాక్టర్.వై.ఎస్.చిన్నారావు ఆధ్వర్యములో రిపబ్లిక్ డే సందర్భముగా గురువారం రాజమండ్రి ఆనం రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు డాక్టర్ గురుగుబెల్లి దామోదరరావు కు మదర్ థెరిసా సేవా పురస్కారం మరియు అబ్దుల్ కలాం గురు రత్న పురస్కారాలను రాజమండ్రి కార్పొరేషన్(రుడా)చైర్ పర్సన్ శ్రీమతి షర్మిలారెడ్డి,వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నరావు,ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి. జయరాం, రాష్ట్ర మూవీ ఆర్టిస్టర్స్ అసోసియేషం కోశాదికారి (AP MAA) & స్టార్స్ కళాంజలి ఈవెన్స్ అధినేత పూతి వేంకటరెడ్డి, ప్రకాశం అభివృద్ధిఅధ్యయన సంస్ధ ఆర్గనేజేషన్ సెక్రటరీ శ్రీమతి.వాణీ ప్రదీప్ శీలం చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ పురస్కార్ అవార్డు గ్రహీతలలో నుననావత్ .జవహర్ లాల్ నాయక్, మాచర్ల.మహేష్ చంద్ర , మాతంగి.ప్రవీణ్ అంబేద్కర్ పురస్కార్ అవార్డు తీసుకున్నారు. అని వైస్ చెన్నారావు తెలిపారు. మెమోంట్,సర్టిఫికెట్స్, తలకు కీరీటం పెట్టి దుశ్శాలువాతో ఘనముగా సత్కరించారు అవార్డు గ్రహీత మాటలాడుతూ ఇలాంటి పురస్కారాలు సత్కారాలు మరింత సమాజములో బాధ్యతను మరింత పెంచుతాయి ,ఇప్పటి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో దశ పురస్కారాలు అందుకున్నాను అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో జి.చిన్నారావు లు కూడా అందుకున్నారు ,దామోదర్ అభిమానులు,శ్రేయోభిలాహులు బంధుమిత్రులు,పలువురులు అభినందనలు తెలియజేసారు.
-----------------------
Admin