Thursday, 30 July 2026 08:25:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అవార్డు గ్రహీతకు ఘనముగా సత్కరించారు...

Date : 28 January 2023 12:18 AM Views : 561

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ""చేయుత సోషల్ సర్వీసెస్ జాతీయ ఆర్గనేజేషన్" వ్యవస్తాపక అధ్యక్షులు డాక్టర్.వై.ఎస్.చిన్నారావు ఆధ్వర్యములో రిపబ్లిక్ డే సందర్భముగా గురువారం రాజమండ్రి ఆనం రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు డాక్టర్ గురుగుబెల్లి దామోదరరావు కు మదర్ థెరిసా సేవా పురస్కారం మరియు అబ్దుల్ కలాం గురు రత్న పురస్కారాలను రాజమండ్రి కార్పొరేషన్(రుడా)చైర్ పర్సన్ శ్రీమతి షర్మిలారెడ్డి,వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నరావు,ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి. జయరాం, రాష్ట్ర మూవీ ఆర్టిస్టర్స్ అసోసియేషం కోశాదికారి (AP MAA) & స్టార్స్ కళాంజలి ఈవెన్స్ అధినేత పూతి వేంకటరెడ్డి, ప్రకాశం అభివృద్ధిఅధ్యయన సంస్ధ ఆర్గనేజేషన్ సెక్రటరీ శ్రీమతి.వాణీ ప్రదీప్ శీలం చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలోని అంబేద్కర్ పురస్కార్ అవార్డు గ్రహీతలలో నుననావత్ .జవహర్ లాల్ నాయక్, మాచర్ల.మహేష్ చంద్ర , మాతంగి.ప్రవీణ్ అంబేద్కర్ పురస్కార్ అవార్డు తీసుకున్నారు. అని వైస్ చెన్నారావు తెలిపారు. మెమోంట్,సర్టిఫికెట్స్, తలకు కీరీటం పెట్టి దుశ్శాలువాతో ఘనముగా సత్కరించారు అవార్డు గ్రహీత మాటలాడుతూ ఇలాంటి పురస్కారాలు సత్కారాలు మరింత సమాజములో బాధ్యతను మరింత పెంచుతాయి ,ఇప్పటి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో దశ పురస్కారాలు అందుకున్నాను అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో జి.చిన్నారావు లు కూడా అందుకున్నారు ,దామోదర్ అభిమానులు,శ్రేయోభిలాహులు బంధుమిత్రులు,పలువురులు అభినందనలు తెలియజేసారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: