సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో కొలువై ఉన్న అంకమ్మ తల్లి జాతర చివరి రోజు జరుగుతున్న ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇ జాతర కి చుట్టు పక్కల మండల ప్రజలు తండోపతండలుగా భారీ సంఖ్యలో కోన్ని వేలమంది పాల్గొన్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే వేడుకల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజకార్యక్రమాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అంకమ్మ తల్లి చల్లని దీవేనలు ప్రతి ఒక్కరి పై ఆ ఆమ్మవారి ఆశీసులు ఉండాలి అని భక్తులు భక్తి శ్రద్దలతో మోక్కులు చేలించుకుంటారు.
-----------------------
Admin