సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం గుండ్లపాడు గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన లోడంగి బుచ్చమ్మ అనారోగ్యం తో గత వారం చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యుల కి రఘు అన్న చేయూత ద్వార 5000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వివ్వడం జరిగింది నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు . కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నరు మన గుండ్ల పాడు గ్రామంలో రఘు వినాయక విగ్రలు, అంబేద్కర్ విగ్రహం వివ్వడం గాని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. రఘు లాంటి మంచి వ్యక్తినీ మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో అన్నగారికి ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో యల్లావుల శివ శంకర్ యాదవ్, బొమ్మకంటి సైదులు ముదిరాజ్,మన్నేం వేణు యాదవ్, వల్లపూదాస్ జోష్ గౌడ్, పాల్వాయి మధు, పెండెం వినయ్ గౌడ్ ,గ్రమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin