Tuesday, 15 September 2026 01:44:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చోరీ అయిన పశువులు....

Date : 18 September 2022 09:48 AM Views : 697

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓబుల దేవర చెరువు మండలం దాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి పశువుల షెడ్డు దాదిరెడ్డిపల్లి శివార్లలో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఒక ఆవు, ఒక దూడ. ఇద్దరు యువకులు దొంగలించుకుని పోయినారు ,ఇట్టి విషయం సిసి కెమెరాలు రికార్డు కావడం వారు గమనించలేదు. ఈ విషయమై ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్ నందు హనుమంత్ రెడ్డి ఫిర్యాదు చేయడమైనది ఇట్టి విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :