సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి పట్టణంలో జాతీయ సమైక్యవజ్రోత్సవ భారీ ర్యాలీ భారీ తరలి వచ్చిన విద్యార్థులు, మహిళలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆధ్వర్యంలోజాతీయ సమైక్య వజ్రోత్స వాల సందర్భంగా పట్టణంలో జలగం వెంగళరావు డిగ్రీ కళాశాల నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin