Sunday, 13 September 2026 03:04:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవత్వం చాటుకున్న పాల్వంచ తాసిల్దార్...

Date : 23 September 2022 05:06 PM Views : 855

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ తాహాశిల్దార్ కార్యాలయం బయట గత 60 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా. వీ.ఆర్.ఏ., లు. తమ హక్కుల కొరకు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు సుమారు 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న వీఆర్ఏలకు జీతభత్యాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మానవతా దృక్పథంతో నిత్యవసర వస్తువు పంపిణీ చేశారు. కాగా శుక్రవారం పాల్వంచ తాహాశిల్దార్ రంగా ప్రసాద్ విఆర్ఏలకు నిత్యవసర వస్తువులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ రంగప్రసాద్, సిబ్బంది మరియు వీఆర్ఏలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :