Thursday, 30 July 2026 08:19:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సంత్ శ్రీ సేవాలాల్ జయంతి పోస్టర్స్ ఆవిష్కరించిన హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి...

Date : 10 February 2024 10:43 AM Views : 422

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి సందర్భంగా తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న బంజారా భవన్ లో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుచున్నాము హుజూర్ నగర్ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈనెల 15న జరిగే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీమతి ధనసరి సీతక్క , కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో ఉన్న గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజన ఉద్యోగస్తులు నాయకులు మేధావులు ప్రజాసంఘ నాయకులు మహిళలు యువకులు కళాకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. అందరూ ఆహ్వానితులే...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: