సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : లేపాక్షి మండల కన్వీనర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో మంత్రి నవ్వుల రోజాకు ఘనస్వాగతం పలికిన వైసీపీ నాయకులు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆర్కే నవ్వుల రోజా ఈరోజు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి లో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు అక్కడున్న గైడ్లైన్స్ ను అడిగి తెలుసుకున్న మంత్రి నవ్వుల రోజా, ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా చైర్పర్సన్ గిరిజమ్మ దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మండల కన్వీనర్ నారాయణస్వామి స్థానిక సర్పంచ్ ఆదినారాయణ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు అంజన్ రెడ్డి లీలావతి పులమతి సర్పంచ్ సత్యనారాయణ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్ మంజునాథ్ శంకర్ రెడ్డి ప్రసాద్. యువ నాయకుడు బాలు శ్రీనివాసరెడ్డి వాల్మీకి రాజు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు....
-----------------------
Admin