సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలంలోని హరిజనవాడ బ్రిడ్జి వద్ద ఏకంగా జేసీబి మిషన్ సహాయంతో చాల పేద్ద ఎత్తున అక్రమంగా ఇసుక మట్టి ట్రాక్టర్లతో తోలిస్తు దందా మాపియ సాగిస్తున్నారు. ప్రతిరోజు విచలవిడిగా యేదేచగా అక్రమ మట్టి ఇసుక రవాణా వాగుల నుండి ప్రదాన రహదారి పోలీసు స్టేషన్ సమీపం వరకు తోలకాలు జరుగుతున్నాయి. రాత్రుల సమయంలో ట్రాక్టర్ల ద్వనికి ప్రజలకి నిద్ర ఉండటంలేదు అని వాపోతున్నారు. ప్రాణాలు తీసే కిరతుకుల అడ్డు వస్తున్నవారిని చంపుతా అని ఇసుక మాపియ బేదిరిoపులు ప్రజలలో అనేక అనుమానాలు ఇంత జరుగుతున్న అధికారుల మౌనం వేనుక అసలు రహస్యం ఏంటి అని ప్రజలలో గుసగుస చర్చనియ అంశంగా మారింది. సుజాతనగర్ మండలం అక్రమ ఇసుక మట్టి మాపియకు అడ్డగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు జోరుగా సాగుతుంది ఇప్పటికైన అధికారులు వారి పై కఠినచర్యలు తిసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు....
-----------------------
Admin