సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం గుండ్ల పల్లి గ్రామానికి చెందిన నాగ మని అనారోగ్యంతో బాధపడుతుంటే విషయం తెలుసుకున్న పిల్లుట్ల రఘు గుండ్ల పల్లి గ్రామానికి వెళ్లి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం రఘు మాట్లాడుతూ అపద అన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు రఘన్న ఎమ్మెల్యే స్వంత గ్రామంలో సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఏ పదవి లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నానని రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ప్రతి గ్రామం తిరుగుతూ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.
-----------------------
Admin