సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం గాంధీ భవనము లో దరఖాస్తు చేసుకున్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు కొంతకాలంగా నియోజకవర్గంలో అనేక సేవలు అందిస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగుల విప్లవ కెరటం మన రఘు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి తనకు అవకాశం వస్తుందని ఆశా బావం వ్యక్తం చేశారు.
-----------------------
Admin