Thursday, 30 July 2026 03:06:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పక్షి జాతులు అంతరించిపోకుండా సంరక్షించుకోవడం అందరి బాధ్యత... -ప్రేమికుడు గౌస్ లాజమ్

Date : 08 March 2023 12:02 AM Views : 632

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల లో పక్షుల ప్రేమికులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ.ప్రస్తుతం విచ్చలవిడిగా అడవుల తగలబెట్టడం చెట్లు నరికి వేయడంతో పాటు రేడియేషన్ వల వలలో చిక్కిన జీవజాలం అంతరించిపోతుంది. కొన్ని పక్షి జాతులు కూడా నష్టపోతున్నాయి ఉన్న పక్షి జాతులైన కాపాడుకోవాలని పక్షుల ప్రేమికులు పరితపిస్తున్నారు.అలాంటివారిలో ఓబులుదేవరచెరువు మండలంలోని కమ్మవారి పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ ఒకరు. అసలే ఎండాకాలంలో సూర్యుడి తాపానికి మనుషులే కాదు, పక్షులు కూడా తిండి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆయన గత ఆరు ఏళ్ళుగా పక్షుల సంరక్షణ కోసం వినూత్న రీతిలో ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వాటర్ బాటిల్ తో పక్షులు తాగడానికి చెట్లు కొమ్మలకు వాటర్ బాటిల్ వేలాడదీశారు. మరోసారి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బా కు నాలుగు పక్కల వాటికి డోర్లు ఏర్పాటు చేసి డోర్ల పై భాగాన తిండి గింజలు ఏర్పాటు చేసి మధ్య భాగంలో నీటి సౌకర్యం కల్పించారు వాటిని చెట్ల కొమ్మలకు, ఇంటి ఆవరణంలో వేలాడదీశారు. ఈసారి కూడా వాటర్ బాటిల్, డబ్బాలతో పాటు పక్షి గూడు ఆకారంలో ఉన్నటువంటి వాటిని ఇంటి ఆవరణంలో వేలాడదీశారు. ఎండాకాలంలో ఆరుబయట గోడల పైన పక్షులకు పిట్టలకు జంతువులకు నీళ్లు పెట్టి వాటి ప్రాణం కాపాడండి.ఎండాకాలంలో పక్షుల కోసం గిన్నెలు, మూకుళ్లలో తాగునీరు పెడదాం. నీటి వనరులు ఎండిపోయే వేళ వాటికి కొన్ని నీళ్లు ఏర్పాటు చేయగలిగితే ప్రాణాలు నిలబెట్టిన వాళ్లమవుతాం. వేసవిలో వాటికీ సాయం చేద్దాం. మనతో పాటు సృష్టిలో జీవించే హక్కు వాటికీ ఉంది కదా.పక్షజాతులంతరించిపోకుండా సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :