Tuesday, 15 September 2026 10:40:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రక్షణ సమితి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ...

Date : 29 November 2022 12:21 AM Views : 554

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సమితి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినదే తెలంగాణ రక్షణ సమితి. తెలంగాణ రక్షణ సమితి 119 నియోజకవర్గాలలో, 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిని గా గొడ్ల శ్రీలతను ప్రకటించారు. గొడ్ల శ్రీలత మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుపే దిశగా పనిచేస్తానని, సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక మహిళ అభ్యర్థిని ఎమ్మెల్యే కాండేట్గా ప్రకటించడం సత్తుపల్లి నియోజకవర్గము ఏర్పడిన తర్వాత ఇదే ప్రధమమని తెలియజేశారు. తనకు టిక్కెట్టు కేటాయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రెస్ మీట్ లో ఖమ్మం జిల్లామహిళా కన్వీనర్ గా కొలి పాక నాగమణిని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ బుర్ర సోమేశ్వర్ గౌడ్, పినపాక ఎమ్మెల్యే అభ్యర్థిని పూణేమ్ సీతక్క తదితర నాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :