Saturday, 18 April 2026 08:09:33 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

విద్యుత్ వైర్లు పడి మృతి చెందినవారి కుటుంబాలను ప్రభుత్వ విప్ పరామర్శించారు...

Date : 03 November 2022 10:41 PM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం దర్గా హాన్నురు గ్రామం లో విద్యుత్ వైర్లు పడి మృతి చెందిన & గాయపడిన కూలీల కుటుంబాల ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసన సభ సభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి , అనంతపురం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తలారి రంగయ్య , ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా (పరిహారం) చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO నిషాంత్ రెడ్డి , మాజీ ADCC బ్యాంకు చైర్మెన్ పామిడి వీరాంజినేయులు , స్థానిక MPP , ZPTC , సర్పంచు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, YSRCP శ్రేణులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :