Wednesday, 29 July 2026 08:51:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు మండలం లో ఎరువుల దుకాణాల తనిఖీ...

Date : 06 October 2022 06:08 PM Views : 586

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని ధర్మవరం ఏడిఏ కృష్ణయ్య దుకాణదారులను హెచ్చరించారు.... మండల కేంద్రంగా ఉన్న రవి కెమికల్స్& సీడ్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మరియు కొండకమర్ల లో వున్న శ్రీ బాలాజి ఫర్టిలైజర్స్, శబరీష్ సీడ్స్ &కెమికల్స్ నందు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా ఎరువుల, పురుగు మందులు, విత్తనాల రికార్డులను పరిశీలించారు. ఆయా షాపులలో గల ఎరువులు, పురుగుమందులు, విత్త నాల నిల్వ స్టాక్ ను మరియు ఆయా గో డోన్ లలో గలనిల్వ స్టాకులను పరిశీలించారు. రికార్డులలో కొనుగోలు, అమ్మకపు తదితర వివరాలన్నీ ఎప్పటికీ కప్పుడు నమోదు చేస్తో ఉండాలని దుకాణదారులకు ఆదేశించారు. ప్రభుత్వం అనుమతించిన మరియు ధృవీకరించిన మందులు, పురుగుమందులు, విత్తనాలను మాత్రమే అమ్మాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్మాలని, ధరల వివరాలను ధరల పట్టికలో తప్పకుండా నమోదు చేయాలని, ప్రతి ఒక్క రైతుకి తప్పకుండా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. డిజిటల్ రూపంలో కూడా చెల్లింపులు జరిగేలా చూడాలని, అనుమతి పొందని, అన ధికృత ఎరువు, పురుగు మందులు, విత్తనాలను అమ్మరాదని, అధిక ధరలకు అమ్మరాదనే తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ మహమ్మద్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :