సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మె మూడో రోజు సందర్భంగా మండలంలోని సుల్తాన్ పురంతండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు హరిచంద్ నాయక్ , నాగలక్ష్మి కుమారుడు ఇమనియల్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తూన సమ్మెకు మద్దతు తెలిపి, గ్రామ పంచాయతీ సిబ్బంది లకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్ రన్ మియా, మండల అధ్యక్షులు ఇంటి రవి, మండల కార్యదర్శి మైసయ్య, దేవదానం, నరసింహారెడ్డి, పాండు, గురువారెడ్డి, రహీం, సంతోష్, గంజి శీను, అలివేలు, కోటేశ్వరి, దాసు, సుశీల ,ఈశ్వర్, కొండలు, బత్తుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin