సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రామగిరి మండలంలో కుంటిమద్ది గ్రామంలో నివసించే సీమల సంజమ్మW/0 నాగప్ప గారి 338 సర్వే నంబర్ గల భూమి యందు మామిడి తోట కు 1.11-2022 న తేదీన గుర్తు తెలియని వ్యక్తులు మామిడి చెట్లకు నిప్పంటించారు సుమారు180 చెట్లు కాలిపోగా 12 స్పీకర్లు 30 పైపులు దగ్ధమయ్యాయి రామగిరి మండల కన్వీనర్ రమేష్ కు విషయం తెలియపరచగా వెంటనే అధికారులతో జరిగిన పంట నష్టం గురించి తెలియపరిచాడు అధికార సిబ్బంది సచివాలయంలోVHA క్రాంతి మేడం వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరిగింది వీరి పై అధికారి కిH0 రాంప్రసాద్ కు తెలియపరచి ప్రభుత్వం ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ను రైతుకు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటాను భరోసా ఇచ్చారు.. రామగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జనార్ధన ఇతర పోలీస్ సిబ్బంది కాలినమామిడి తోటను వివిధ కోణాల్లో పరిశీలించారు....
-----------------------
Admin