సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ లో భారీగా చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పిప్పర లావణ్య నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కేంద్రంలో నెహ్రూ నగరంలోని మహిళలు వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరికలు మహిళలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బాల్కొండ నియోజకవర్గం పిప్పెర లావణ్య . అనంతరం బాల్కొండ నియోజకవర్గం ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.పేదవాడు రోగం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలని ఆరోగ్యశ్రీ. 108.104 లను ప్రారంభించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఒక రూపాయికే వైద్యం చేసిన ఘనత Ys రాజశేఖర్ రెడ్డి అంతేకాకుండా ఉచిత విద్యుత్తు.పావుల వడ్డీకే రుణాలు ఇచ్చిన ఘనత. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ యుగంగా పరిపాలించారు.ఆనాటి రాజన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి షర్మిలక్కను సీఎం చేయాలి అని వైయస్సార్ తెలంగాణ పార్టీ బాల్కొండ నియోజకవర్గం పిప్పెర లావణ్య అన్నారు.ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన చూస్తే అర్థమవుతుంది అన్ని ధరలు పెంచారు పేద ప్రజలు ఆ ధరలను చూసి భయపడుతున్నారు. బిజెపి ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు అని ప్రైవేట్ రంగంకి అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కానీ ప్రజలను మోసం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు ప్రజలంతా ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో BJP BRS ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పిప్పెర లావణ్య తెలిపారు...
-----------------------
Admin