Wednesday, 29 July 2026 11:07:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోడ్డు ప్రమాదాలకు అడ్డు కట్ట వేద్దాం... - ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్

Date : 31 October 2023 04:06 AM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ట్రాఫిక్ నియమ నిబంధనలు విధిగా పాటించి తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలో సోమవారం బుగ్గ రెడ్డి గార్డెన్లో ప్రమాదాలను నివారించేందుకు 3 వీలర్, టు వీలర్ వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో షాద్ నగర్ నియోజక వర్గం వ్యాప్తంగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలతో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో తల్లి తండ్రులకు శ్లోకాన్ని మిగిలిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసెందెందుకు కచ్చితంగా విధిగా ట్రాఫిక్ నియమా నిబంధనలు ద్వీచక్ర, ఫోర్ వీలర్, ప్రతి వాహనదారుడు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. కార్లు నడిపించే వాహనదారులు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. ట్రాఫిక్‌, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కొన్ని కఠిన చట్టాల గురించి వివరించారు. చట్టాలను పాటిస్తూ తమ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా 800 మంది వాహనదార్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: