తెలంగాణ / హనుమకొండ జిల్లా : తెలంగాణ సర్కార్ టీవీ న్యూస్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పెద్ద చెరువులోని ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బలపడడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ప్రభుత్వం అందించే చేయూతను మత్స్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి 100% సబ్సిడీపై ఉచిత సేవ పిల్లలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు
-----------------------
Reporter